నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నిర్మాత

Published on Thu, 07/22/2021 - 16:54

చెన్నై: కోవిడ్‌ దెబ్బకు పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక మైలాపూరులో పూలు విక్రయించే మహిళలపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడింది. స్థానిక ఎమ్మెల్యే మయిలై టి.వేలు, సినీ నిర్మాత ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ అధినేత ఆర్‌.రవీంద్రన్‌ బుధవారం బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులను అందించారు. అలాగే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ