400కు పైగా థియేటర్లలో కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌'

Published on Fri, 05/27/2022 - 08:15

కమల్‌హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 3న విడుదల కానుంది.

ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌పై నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా కమల్‌హాసన్‌ను చెన్నైలో కలిశారు సుధాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘విక్రమ్‌’. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

చదవండి 👇
లవర్స్‌తో వచ్చిన మాజీ హృతిక్‌ దంపతులు, ఫొటోలు వైరల్‌
బంపరాఫర్‌, సామాన్యులకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ