జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
భారీ కుంభకోణం
Published on Sat, 09/19/2020 - 02:34
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ బ్రదర్ – సిస్టర్గా నటిస్తోన్న క్రాస్ఓవర్ చిత్రం ‘మోసగాళ్లు’. శుక్రవారం హీరో వెంకటేశ్ ఈ చిత్రానికి సంబంధించిన ‘ది రైజ్ ఆఫ్ మోసగాళ్లు’ (టైటిల్ థీమ్ మ్యూజిక్)ను విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. భారత్లో మొదౖలై అమెరికాను సైతం వణికించిన చరిత్రలోనే అతి పెద్ద భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్కుమార్ ఆర్.
#
Tags