నేరుగా ఓటీటీలోకి రానున్న ఘోస్ట్‌ మూవీ!

Published on Fri, 07/08/2022 - 18:22

అక్కినేని నాగార్జున హీరోగా 'గరుడవేగ' ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఘోస్ట్‌. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నాగ్‌, సోనాల్‌ ఇద్దరూ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్‌ పనాగ్‌ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ కానుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఘోస్ట్‌ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయట. ఒకవేళ ఏదైనా భారీ డీల్‌ కుదిరితే మాత్రం నేరుగా ఓటీటీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఓటీటీలు పెద్ద మొత్తంలో ఆఫర్‌ ఇవ్వకపోతే మాత్రం ఈ ఏడాది చివర్లో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఘోస్ట్‌ ఓటీటీని ఎంచుకుంటుందా? థియేటర్‌నా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

చదవండి: ఆరేళ్ల రిలేషన్‌.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది
మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ