'నీతో' మూవీ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

Published on Mon, 10/03/2022 - 21:33

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటించిన చిత్రం "నీతో". ఈ చిత్రానికి బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి "లలనా మధుర కలనా" అనే లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం.  వరుణ్ వంశి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది.    

ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందన  లభించింది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్  అయిందో  గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్  అవుతుందో గుర్తురాదు" లాంటి యూత్  కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ