ఆహాలో పక్కా కమర్షియల్‌, ఎప్పటినుంచంటే?

Published on Sun, 07/31/2022 - 10:34

మ్యాచో హీరో గోపీచంద్‌, హీరోయిన్‌ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఆగస్టు 5 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. మరింకే... థియేటర్లలో సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఆహాలో మూవీ రిలీజ్‌ కాగానే ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి..

చదవండి: గ్యారేజీలో అనిల్‌ కాపురం.. హీరోయిన్‌తో సునీల్‌ దత్‌ లవ్‌స్టోరీ..
హఠాత్తుగా వీగన్‌గా మారిపోయా.. కొత్తలో చాలా కష్టంగా ఉండేది: నుస్రత్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ