వాస్తవ ఘటనలతో...

Published on Sun, 03/26/2023 - 06:23

పూజ, స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి ముఖ్య తారలుగా బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.

ఈ సందర్భంగా బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ – ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా మా చిత్రకథని తయారు చేశాం’’ అన్నారు. ‘‘అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు పూజ.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ