జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
వాస్తవ ఘటనలతో...
Published on Sun, 03/26/2023 - 06:23
పూజ, స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి ముఖ్య తారలుగా బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ – ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా మా చిత్రకథని తయారు చేశాం’’ అన్నారు. ‘‘అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు పూజ.
#
Tags