మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిస్టరీ ఆరంభం
Published on Fri, 12/25/2020 - 06:13
ఒకపక్క ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలతో ఫుల్ బిజీగా ఉండి కూడా గురువారం తన నూతన చిత్రాన్ని ప్రారంభించారు సాయితేజ్. ‘సోలో బ్రతుకే...’ చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో చేసిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ప్లేను సమకూరుస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాయితేజ్ క్లాప్నిచ్చారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ కార్తీక్కు స్క్రిప్ట్ను అందించారు. మిస్టీరియస్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
#
Tags