అడవుల్లో యాక్షన్‌

Published on Fri, 10/23/2020 - 00:31

తాజా చిత్రం కోసం పవర్‌ఫుల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా మారారు విద్యా బాలన్‌. అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వంలో విద్యా బాలన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్‌ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందని టాక్‌. ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లోనూ పాల్గొనబోతున్నారట విద్యా బాలన్‌. సినిమా పూర్తయ్యేంతవరకూ షూటింగ్‌ చేయాలని ప్లాన్‌ చేసిందట చిత్రబృందం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ