‘ధూమ్‌ 2’ నటుడు మృతి.. హన్సల్‌ మెహతా ఎమోషనల్‌

Published on Sat, 10/30/2021 - 10:37

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, వెలరన్‌ యాక్టర్‌ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్‌ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్‌లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్‌ 2’, ‘రాయిస్‌’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు నివాళి తెలిపారు.

యూసుఫ్ అల్లుడు ‘స్కామ్‌ 1992’ ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా ట్వీట్‌ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్‌ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్‌ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్‌ బచ్చన్‌, ‘ఫ్యామీలీ మ్యాన్‌’ స్టార్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌, నటి పూజా భట్‌ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

చదవండి:  పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి, సినీ ప్రముఖుల నివాళి

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ