జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
దుష్ట సంహారం తప్పదు: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Published on Tue, 07/06/2021 - 20:15
సాక్షి, మైసూరు(కర్ణాటక): దుష్ట సంహారం చేయాలని చాముండేశ్వరి అమ్మవారిని కోరుకున్నా, అతి త్వరలోనే ఇది జరుగుతుందని నమ్మకం ఉందని బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాల్ అన్నారు. సోమవారం మైసూరు చాముండికొండపై ఆయన అమ్మవారిని దర్శించుకొన్నారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా సీఎం యడియూరప్పపై ఆరోపణలు సంధించారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న కొంత మంది దుష్టులను సంహరించాలని ప్రార్థించానన్నారు. పార్టీ నాయకత్వం అంతా గమనిస్తోందని, త్వరలోనే దీనికి అంతం పలుకుతుందని అన్నారు.
#
Tags