రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండోసారి కరోనా.. మరింత తీవ్రం
Published on Wed, 10/14/2020 - 05:02
న్యూఢిల్లీ: రెండోసారి కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు మరింత తీవ్ర లక్షణాలు కనిపించే అవకాశమున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఎటువంటి ఇతర వ్యాధులేవీ లేని ఒక పాతికేళ్ల వ్యక్తికి 48 రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా సోకిందని లాన్సెట్ పత్రిక ప్రకటించింది. అతడికి రెండోసారి కరోనా సోకినప్పుడు వ్యాధి లక్షణాలు మరింత తీవ్రంగా ఉన్నాయని, కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ నెవాడాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధ్యయనం సూచించింది. కోవిడ్ నుంచి రికవరీ అయిన వారి శరీరంలో తయారయ్యే యాంటీబాడీల జీవితకాలంపై కచ్చితమైన సమాచారం ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా లేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు.
#
Tags