సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి
Published on Tue, 03/14/2023 - 12:52
నర్సాపూర్(జి): ఉపాధిహామీ కూలీలకు పని చేసే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కా ర్యదర్శి సయ్యద్ మహమ్మద్ అన్నారు. మండలంలోని గొల్లమాడ గ్రామంలో సోమవారం ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడారు. రోజుకు రూ.600 కూలీ, సామగ్రి అందించాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్, మెడికల్ కిట్ లేక కార్మికులు అవస్థలు పడుతున్నారని.. అధికారులు సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శాంతకుమారి, రేణుక, కూలీలు పాల్గొన్నారు.
#
Tags