Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ప్రధాని మోదీ చప్పట్లు కొట్టి మరీ చెప్పారు’
Published on Fri, 07/29/2022 - 19:00
సాక్షి, కృష్ణా జిల్లా: బురద రాజకీయాలు చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏనాడైనా ఏటపాక వెళ్లారా అని ప్రశ్నించారు. తనకన్నా చంద్రబాబే పెద్దనటుడని ఎన్టీఆరే చెప్పారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు నారా గజినీగా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. పోలవరమంటే చంద్రబాబుకు ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీనే చప్పట్లు కొట్టి మరీ చెప్పారు. చంద్రబాబుకు చిల్లర మీద ధ్యాస తప్పితే ప్రజల మీద ధ్యాసలేదని పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని
#
Tags