స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
CWG 2022: సెమీస్లో భారత బ్యాడ్మింటన్ జట్టు
Published on Mon, 08/01/2022 - 09:07
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలి మ్యాచ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... రెండో మ్యాచ్లో లక్ష్య సేన్... మూడో మ్యాచ్లో ఆకర్షి కశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. స్క్వాష్లో మహిళల సింగిల్స్లో జోష్నా చినప్ప, పురుషుల సింగిల్స్లో సౌరవ్ క్వార్టర్ ఫైనల్ చేరారు.
#
Tags