దుబాయ్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ పాంటింగ్‌ 

Published on Fri, 08/28/2020 - 03:00

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) హెడ్‌ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ గురువారం దుబాయ్‌ చేరుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌–13 కోసం ఆదివారమే డీసీ జట్టు ఇక్కడికి రాగా పాంటింగ్‌ ఆలస్యంగా జట్టుతో కలిశాడు. నిబంధనల ప్రకారం అతను ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. తనకు కేటాయించిన హోటల్‌ గదికి చేరుకున్న పాంటింగ్‌ ఆరు రోజుల అధికారిక క్వారంటైన్‌ ప్రారంభమైందంటూ ట్వీట్‌ చేశాడు. ఈ సీజన్‌లో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న భారత సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయనివ్వబోనని వ్యాఖ్యానించి రికీ తాజాగా భారీ చర్చకు తావిచ్చాడు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ