వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంగ్లండ్తో అమీతుమీకి సిద్ధమైన భారత్
Published on Tue, 09/13/2022 - 08:45
సిరీస్లో నిలిచేందుకు నేడు ఇంగ్లండ్తో జరిగే రెండో టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. డెర్బీషైర్లో జరిగే ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం గెలిస్తే సిరీస్ను సమం చేస్తుంది. ఓడితే సిరీస్ ను కోల్పోతుంది. తొలి మ్యాచ్లో దీప్తి శర్మ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
#
Tags