జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
నేడు సీఎంతో అసదుద్దీన్ భేటీ
Published on Sat, 09/05/2020 - 01:44
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. కొత్త సచివాల యం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాలను కూల్చినప్పుడు అక్కడి రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదుల పునర్నిర్మాణం విషయం చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ను కలుస్తున్నట్టు అసదుద్దీన్ ట్విట్టర్లో వెల్లడించారు.
#
Tags