నేడు సీఎంతో అసదుద్దీన్‌ భేటీ 

Published on Sat, 09/05/2020 - 01:44

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. కొత్త సచివాల యం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాలను కూల్చినప్పుడు అక్కడి రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదుల పునర్నిర్మాణం విషయం చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నట్టు అసదుద్దీన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ