జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్‌ భేటీ..

Published on Sat, 08/27/2022 - 19:42

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్‌ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్‌‌ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్‌ పర్యటనను పూర్తి చేసుకున్న నడ్డా తిరిగి శంషాబాద్ నోవాటెల్‌ చేరుకొని హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. వీరితోపాటు లక్ష్మణ్‌, రామచంద్రరావు ఉన్నారు. 

నితిన్‌తో సమావేశం అనంతరం బీజేపీ ముఖ్యలతో నడ్డా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక గతవారం హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా సమావేశమయ్యారు. 
చదవండి: అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్‌ఎస్‌ నేతలకు ఉందా? కిషన్‌ రెడ్డి ఫైర్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ