జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
Published on Sat, 01/22/2022 - 13:45
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆన్లైన్ తరగతులు కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్ పూర్తవ్వలేదని, ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ చేయాలంటూ పట్టుపడుతున్నారు.
ఈ సమస్య రాకుండా టీ–శాట్ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు. (క్లిక్: కోవిడ్ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి)
#
Tags