చిత్తూరు జిల్లాలో బుధవారం సాయంత్రం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు, ఒక చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు. కేవీబీపురం మండలం తిమ్మసముద్రం 15 మంది ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.