యువకుడు మృతి

24 Feb, 2017 21:22 IST|Sakshi
కర్నూలు: కోడుమూరు మండలం పలకుర్తిలో బైక్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు.
 
అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోనసాగాస్తున్నారు. 
 
 
మరిన్ని వార్తలు