మంత్రివర్గ ఉపసంఘంతో చంద్రబాబు భేటీ

6 Dec, 2014 11:06 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మంత్రివర్గ ఉపసంఘంతో  సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ విషయం గురించి వారితో చర్చించనున్నారు.

గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలంతో భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇటీవల రైతులతో కూడా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం పెంపు విషయం గురించి తాజా సమావేశంలో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు