ఆర్కే బీచ్లో సైకిల్థాన్ ప్రారంభించిన సీపీ

23 Jan, 2016 08:57 IST|Sakshi

విశాఖపట్నం : నగరంలోని ఆర్కే బీచ్లో ఏపీరైజింగ్ సైకిల్థాన్ను నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ శనివారం ప్రారంభించారు. కాలుష్యంపై నగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్థాన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.  ప్రత్యేక పోలీస్ దళం ఆధ్వర్యంలో ఈ సైకిల్థాన్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు