వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపుల పర్వం

25 Feb, 2014 10:31 IST|Sakshi

ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వేధింపుల పర్వం కొనసాగుతోంది.  మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. చీమకుర్తిలోని సుబ్బారెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు