ఆగిరిపల్లిలో బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

27 Oct, 2013 15:10 IST|Sakshi

విజయవాడ: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రమేష్, లక్ష్మీప్రసన్న ప్రేమించుకున్నారు. వారు ఇద్దరూ కలిసి ఆగిరిపల్లి మెట్లకోనేరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.

మరిన్ని వార్తలు