మే-10 నుంచి మోదకొండమ్మ తల్లి జాతర

19 Feb, 2015 12:13 IST|Sakshi

పాడేరు(విశాఖపట్టణం): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి జాతర మే నెల 10 నుంచి 12 వరకు జరగనుంది. గురువారం జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు