అప్పుతీర్చలేదని తల్లిబిడ్డల నిర్బంధం

1 Jul, 2015 22:35 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుతీర్చలేదని ఓ వడ్డీ వ్యాపారస్తుడు తల్లి ఇద్దరు పిల్లలను నెలరోజులుగా నిర్బంధంలో ఉంచిన ఘటన జిల్లాలోని కదిరిలో జరిగింది. నెలరోజులపాటు ఆ వ్యాపారస్తుడు ఇబ్బందులు పెట్టినట్లు కూడా తెలిసింది. చివరకు ఈ విషయం పోలీసులకు తెలిసి వడ్డీ వ్యాపారస్తుడుని అరెస్టు చేయగా బాధితులకు విముక్తి లభించింది.  

మరిన్ని వార్తలు