సాక్షి, కృష్ణా : గన్నవరం మండలంలోని అల్లాపురంలో ఎయిర్పోర్ట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మూడేళైనా తమకు ప్రత్యామ్నయం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్లాట్స్లోకి రాకుండా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ముగ్గురు బలయ్యారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు.