పులస కేజీన్నర @ రూ.3 వేలు

7 Jul, 2016 16:24 IST|Sakshi
పులస కేజీన్నర @ రూ.3 వేలు

కాకినాడ (మలికిపురం) : గోదావరికి వరదనీరు తగలడంతో పులసల తాకిడి మొదలైంది.  వశిష్ట నదిలో తొలిసారిగా పెదలంక మత్స్యకారులకు బుధవారం పులస చేప చిక్కింది. దాన్ని మలికిపురం మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. సుమారు కేజీన్నర బరువున్న ఈ పులస రూ. 3 వేలకు అమ్ముడైంది.
 
 
 
 
 

మరిన్ని వార్తలు