వైభవంగా సంగమేశ్వర జాతర

16 Jan, 2016 16:54 IST|Sakshi
వైభవంగా సంగమేశ్వర జాతర

ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండలో కొలువైన సంగమేశ్వర స్వామి జాతర శనివారం వైభవంగా జరిగింది. దాదాపు లక్షమంది భక్తులు జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించికున్నారు. జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

మరిన్ని వార్తలు