వైఎస్సార్ కడప: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 16వ తేదీ సాయంత్రం విజయవాడలో బయలుదేరి పులివెందుల చేరుకుంటారు.
17వ తేదీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదే రోజు హైదరాబాద్ వెళతారు.