స్టాక్‌ జోరుకు నో బ్రేక్‌..

25 Nov, 2019 10:02 IST|Sakshi

ముంబై : రియాల్టీ, మెటల్‌ సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. టాటా స్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, వేదాంత షేర్లు లాభపడుతుండగా, యస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 203 పాయింట్ల లాభంతో 40,563 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 43 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,958 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు