ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి

3 Oct, 2016 14:21 IST|Sakshi

కోహిర్ మండలం మద్రి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సతీష్(18), శ్రీనివాస్(19) అనే ఇద్దరు యువకులు నారింజవాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

whatsapp channel

మరిన్ని వార్తలు