న్యాయవాదుల సంక్షేమానికి రూ. వందకోట్ల నిధి

24 Apr, 2014 05:30 IST|Sakshi

 లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కవిత

 నిజామాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. వంద కోట్ల నిధులను కేటాయిస్తామని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కవిత పేర్కొన్నారు. నిజామామాబాద్‌లోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్‌లో బుధవారం ఆమె న్యాయవాదులతో మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు చేసిన త్యాగాలు, పోరాటాలు మరువలేనివన్నారు.
 

మరిన్ని వార్తలు