సాక్షి, హైదరాబాద్: పది రోజుల ఇంగ్లండ్ పర్యటన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.