జగద్గిరిగుట్టలో స్వల్ప భూకంపం

20 Sep, 2016 07:02 IST|Sakshi

జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్‌లో సోమవారం అర్థరాత్రి స్వల్వ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రజలంతా భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురైన పాపిరెడ్డి నగర ప్రాంత నివాసులంతా రోడ్లపైనే ఉండిపోయారు.

>
మరిన్ని వార్తలు