వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన

22 Dec, 2016 20:11 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఈ నెల 24, 25 తేదీల్లో క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అలాగే చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నీటి కోసం 26న పులివెందుల తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగే  భారీ ధర్నాలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు