మూత్రపరీక్షతో పిల్లల్లో హైబీపీ ముప్పు గుర్తింపు

14 Sep, 2013 00:48 IST|Sakshi

వాషింగ్టన్: పిల్లల్లో అధికరక్తపోటు (హైబీపీ) ముప్పును మూత్రపరీక్షతో గుర్తించవచ్చని ఆగస్టాలోని జార్జియా రీజెంట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. పరిశోధనలో భాగంగా.. 10-19 ఏళ్ల మధ్య ఉన్న 19 మందికి మూత్రపరీక్ష నిర్వహించారు. వారిలో సోడియం స్థాయిలు 7 వద్ద ఉన్నవారిలో హైబీపీ ఉన్నట్లు గుర్తించామని పరిశోధన బృందం సారథి గ్రెగరీ హార్ష్‌ఫీల్డ్ తెలిపారు.

మరిన్ని వార్తలు