'కశ్మీర్ - పాకిస్తాన్ విడదీయలేనివి'

3 Jun, 2015 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్ విభజన ఎప్పటికీ ముగిసిపోని అంకం అని పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, పాకిస్తాన్ రెండూ ఎప్పటికీ విడదీయలేనివని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసి కశ్మీర్ను పాక్లో కలిపితే శాంతి పరిఢవిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలువురు కేంద్రమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహీల్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇండియా - పాక్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.

మరిన్ని వార్తలు