అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

27 Mar, 2016 22:29 IST|Sakshi

కాలిఫోర్నియా: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. స్మిమ్మింగ్పూల్లో పడి చనిపోయాడు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ అపార్ట్మెంట్ నెల్లూరు విద్యార్థి హర్ష వర్దన్ స్విమ్మింగ్పూల్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు. సిలికాన్ వ్యాలీలోని ఓ యూనివర్సిటీలో అతడు చదువుతున్నాడు. హర్ష వర్దన్ మృతివార్తను బే ఏరియా అసోసియేషన్ ప్రతినిధులు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు.

మరిన్ని వార్తలు