జమ్మూ కశ్మీర్లో గురువారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 4.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. మర్ని వివరాలు తెలియాల్సి ఉంది.