ముంబైలో మోదీ సతీమణి నిరాహార దీక్ష

13 Feb, 2016 06:37 IST|Sakshi
ముంబైలో మోదీ సతీమణి నిరాహార దీక్ష

ముంబై: ముంబై నగర మురికివాడల్లో తాత్కాలిక నివాసాల తొలగింపు నిర్ణయానికి నిరసనగా ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం నిరాహార దీక్ష చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గుడిసెల్ని తొలగించవద్దన్నారు. ‘గుడ్ సమారిటన్ మిషన్’ట్రస్ట్ ధర్నాకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు