'నల్ల కుబేరులను వెలికి తీయడం మంచిదే'

13 Nov, 2016 16:09 IST|Sakshi

పశ్చిమ గోదావరి: నల్ల కుబేరులను వెలికి తీయడం మంచిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు.
అయితే, సామాన్యులు బాగా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలు తీర్చేందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు