ఉద్యోగ భద్రత కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్ల ధర్నా

12 Dec, 2016 14:52 IST|Sakshi

ప్రకాశం జిల్లా : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రతతో పాటు పదవ పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు