ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు

9 Sep, 2016 15:11 IST|Sakshi
ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు 102వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గోరేటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు