చెన్నూరులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

12 Apr, 2015 18:10 IST|Sakshi

చెన్నూరు:మిషన్ కాకతీయ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలోని మల్లబోయినకుంట, శెలువగుంట చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కాగా, చెన్నూరులో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు