ఐదు ఓవరల్లో రాజస్థాన్ స్కోరు 37/1 | Sakshi
Sakshi News home page

ఐదు ఓవరల్లో రాజస్థాన్ స్కోరు 37/1

Published Sun, Apr 12 2015 6:08 PM

Rajasthan Royals got 37 runs after five overs

ఢిల్లీ:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఫిరోజషా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓపెనర్ శాంసన్(11) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

 

ఢిల్లీ విసిరిన 185 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. అజ్యింకా రహానే(27) పరుగులతో క్రీజ్ లో ఉండగా.. అతని జతగా స్టీవ్ స్మిత్ క్రీజ్ లోకి వచ్చాడు.

Advertisement
Advertisement