15న టెన్త్ ఫలితాలు

10 May, 2014 02:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 15వ తేదీ ఉదయం విడుదల కానున్నారుు. ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయుంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ఇక్కడ సమావేశమైన అధికారులు ఈమేరకు నిర్ణయూనికి వచ్చినట్లు సవూచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 15లోగా పే అండ్ అకౌంట్స్ విభాగంలో బిల్లులు అందజేయాల్సి ఉంది. అందువల్ల బిల్లుల చెల్లింపులో సవుస్యలు తలెత్తకుండా ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల వుంది విద్యార్థులు హాజరయ్యూరు.

మరిన్ని వార్తలు