నేటి నుంచి ‘బీఈడీ’సర్టిఫికెట్ల వెరిఫికేషన్

7 Sep, 2015 08:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్‌ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొ.పి.ప్రసాద్ ఓ ప్రకనటనలో తెలి పారు. దీనికోసం జంటనగరాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్‌లను ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం టీఎస్‌ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

మరిన్ని వార్తలు